ETV Bharat / jagte-raho

రైస్​ పుల్లింగ్​ ముఠా అరెస్ట్​

రైస్​ పుల్లింగ్​ పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్​ చేశారు. బాధితుల ఫిర్యాదుతో నిందితులను భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పాములు, కారు, 8 లక్షల నగదు, 12 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Feb 9, 2019, 4:55 PM IST

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు

రైస్​ పుల్లింగ్​ ముఠా అరెస్ట్​
రాచకొండ కమిషనరేట్​ పరిధిలో రైస్​ పుల్లింగ్​ పేరిట మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్రముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులను భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.7.90 లక్షల నగదు, రూ.12 లక్షల విలువైన బంగారం, కారు, రైస్ పుల్లింగ్ పరికరాలు, పాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని రాచకొండ సీపీ మహేష్​ భగవత్ తెలిపారు. పాములను చూపించి ప్రజలను నమ్మిస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మోక్షరాజుపై పీడీయాక్ట్​ నమోదు చేస్తామని సీపీ తెలిపారు.
undefined

రైస్​ పుల్లింగ్​ ముఠా అరెస్ట్​
రాచకొండ కమిషనరేట్​ పరిధిలో రైస్​ పుల్లింగ్​ పేరిట మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్రముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులను భువనగిరిలో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.7.90 లక్షల నగదు, రూ.12 లక్షల విలువైన బంగారం, కారు, రైస్ పుల్లింగ్ పరికరాలు, పాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని రాచకొండ సీపీ మహేష్​ భగవత్ తెలిపారు. పాములను చూపించి ప్రజలను నమ్మిస్తున్నారని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మోక్షరాజుపై పీడీయాక్ట్​ నమోదు చేస్తామని సీపీ తెలిపారు.
undefined
Intro:TG_SRD_41_9_ROAD_BADRATHA_VIS_AVB_C1
యాంకర్ వాయిస్....
30 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా మెదక్ జిల్లా మెదక్ పట్టణం నందు జిల్లా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాల గురించి ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ కుమారి చందన దీప్తి ఆదేశానుసారం ఈరోజు జిల్లావ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో 30 వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది

వాయిస్ ఓవర్...

మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ మరియు హెల్మెంట్ మరియు రహదారి భద్రత పై ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నియమ నిబంధనలు అలవర్చుకోవాలని దానివల్ల రోడ్డు ప్రమాదాల తగ్గుతాయని ప్రతి వ్యక్తి రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా సిమెంటు మరియు సీటు బెల్టు ధరించే విధంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించే విధంగా మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని వాహన దారుల తో పాటు పాదచారులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడు ప్రమాదం నివారించడం సాధ్యమవుతుంది డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు


బైట్స్...

1. డి ఎస్ పి కృష్ణమూర్తి

2. జిల్లా రవాణా శాఖ అధికారి గణేష్


Body:విజువల్


Conclusion:ఎన్ శేఖర్9000302217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.