ETV Bharat / jagte-raho

పేకాట స్థావరంపై దాడులు.. రూ.52,080 స్వాధీనం - యాదాద్రి భువనగిరి లేటెస్ట్​ వార్తలు

వరుస దాడులు జరుగుతున్నా పేకాట రాయుళ్లు ఆడడం ఆపట్లేదు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామ శివారులోని పేకాట స్థావరంపై ఎస్వోటీ, యాదగిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రూ.52,080 స్వాధీనం చేసుకున్నారు.

police rides on Poker game centers in yadadri bhuvanagiri district
పేకాట స్థావరంపై దాడులు.. రూ.52,080 స్వాధీనం
author img

By

Published : Feb 7, 2021, 10:17 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామ శివారులో గుట్టుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్వోటీ, యాదగిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఐదుగరిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.

పట్టుబడిన వారి నుంచి 52,080 రూపాయల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

police rides on Poker game centers in yadadri bhuvanagiri district
పేకాట స్థావరంపై దాడులు.. రూ.52,080 స్వాధీనం

ఇదీ చదవండి: వంతెనపై నుంచి పడిన సిమెంట్ లారీ.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామ శివారులో గుట్టుగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఎస్వోటీ, యాదగిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఐదుగరిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.

పట్టుబడిన వారి నుంచి 52,080 రూపాయల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

police rides on Poker game centers in yadadri bhuvanagiri district
పేకాట స్థావరంపై దాడులు.. రూ.52,080 స్వాధీనం

ఇదీ చదవండి: వంతెనపై నుంచి పడిన సిమెంట్ లారీ.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.