ETV Bharat / jagte-raho

పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డికి పోలీసుల నోటీసులు

ఓ విలేకరిని బెదిరింపులకు గురి చేసిన ఘటనలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. బాధితుడు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయగా... పోలీసులు నోటీసులు అందజేశారు

author img

By

Published : Dec 17, 2020, 3:42 AM IST

police issued notices to patancheru mla mahipal reddy
police issued notices to patancheru mla mahipal reddy

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నారని ఓ విలేకరి కథనం రాశాడు. ఈ కథనంపై స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి... తనపై బెదిరింపులకు గురి చేయడంతో ఆయనపై ఆ విలేకరి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాడు.

ఈ కేసు నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డికి పటాన్​చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి నోటీసులు అందజేశారు. డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన మహిపాల్ రెడ్డికి భీమ్​రెడ్డి నోటీసులు అందజేశారు. ఈ కేసు విషయంలో వివరణ కూడా కోరతామని తెలిపారు.

ఇదీ చూడండి: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలాన్ని ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి అనుచరులు ఆక్రమించుకున్నారని ఓ విలేకరి కథనం రాశాడు. ఈ కథనంపై స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి... తనపై బెదిరింపులకు గురి చేయడంతో ఆయనపై ఆ విలేకరి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశాడు.

ఈ కేసు నేపథ్యంలో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డికి పటాన్​చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి నోటీసులు అందజేశారు. డీఎస్పీ కార్యాలయానికి వచ్చిన మహిపాల్ రెడ్డికి భీమ్​రెడ్డి నోటీసులు అందజేశారు. ఈ కేసు విషయంలో వివరణ కూడా కోరతామని తెలిపారు.

ఇదీ చూడండి: పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.