ETV Bharat / jagte-raho

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు

author img

By

Published : Nov 24, 2020, 10:11 AM IST

జగిత్యాల జిల్లా బల్వంతాపూర్​లో సాఫ్ట్‌వేర్ పవన్‌కుమార్‌ సజీవదహనం కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితురాలు సుమలతను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

software engineer death
software engineer death

జగిత్యాల జిల్లా బల్వంతాపూర్‌లో సాఫ్ట్‌వేర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. పవన్‌కుమార్ అనే వ్యక్తిని మంజునాథ ఆలయం వద్ద గదిలో బంధించిన బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుమలతతో పాటు మరికొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

జగిత్యాల జిల్లా బల్వంతాపూర్‌లో సాఫ్ట్‌వేర్ సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. పవన్‌కుమార్ అనే వ్యక్తిని మంజునాథ ఆలయం వద్ద గదిలో బంధించిన బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు.

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుమలతతో పాటు మరికొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జగిత్యాల ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి : చేతబడి చేయించాడనే అనుమానంతో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.