ETV Bharat / jagte-raho

డోర్నకల్​లో అంతర్​రాష్ట్ర పేకాట రాయుళ్లు అరెస్ట్​

author img

By

Published : Nov 10, 2020, 9:37 PM IST

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో పేకాట ఆడుతున్న 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మూడు లక్షల తొమ్మిది వేల నగదు, కారు, చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు.

డోర్నకల్​లో అంతర్​రాష్ట్ర పేకటా రాయుళ్ల అరెస్ట్​
డోర్నకల్​లో అంతర్​రాష్ట్ర పేకటా రాయుళ్ల అరెస్ట్​

పేకాట ఆడుతున్న 15 మందిని డోర్నకల్​ మండలం ముల్కలపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 లక్షల 9 వేల నగదు, తుఫాన్ వాహనం, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో తొమ్మిది మంది పరారయ్యారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ముల్కలపల్లి శివారులో కొన్ని రోజులుగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్​ఫోర్స్, సీసీఎస్​ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి దాడులు చేశారు. తప్పించుకున్న వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

పేకాట ఆడుతున్న 15 మందిని డోర్నకల్​ మండలం ముల్కలపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 లక్షల 9 వేల నగదు, తుఫాన్ వాహనం, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో తొమ్మిది మంది పరారయ్యారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

ముల్కలపల్లి శివారులో కొన్ని రోజులుగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్​ఫోర్స్, సీసీఎస్​ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి దాడులు చేశారు. తప్పించుకున్న వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.