ETV Bharat / jagte-raho

విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి - చిన్న తాండ్రపాడులో వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు విద్యుత్​ షాక్​కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది.

Person killed with electric shock in jogulamba district
విద్యుత్​ షాక్​తో వ్యక్తి మృతి
author img

By

Published : Jun 4, 2020, 10:05 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడులో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన బోయ వెంకటరాముడు అనే వ్యక్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంటి దగ్గర హోల్డర్​లో బల్బు పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్​ షాక్​కు గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడులో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో గ్రామానికి చెందిన బోయ వెంకటరాముడు అనే వ్యక్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంటి దగ్గర హోల్డర్​లో బల్బు పెడుతుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్​ షాక్​కు గురై అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

ఇదీచూడండి: పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.