ETV Bharat / jagte-raho

కుటుంబ కలహాలతో ఐదుగురు అదృశ్యం - rangareddy district latest crimes

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో తల్లీ, కూతురు, ముగ్గురు మగపిల్లలు అదృశ్యమయ్యారు. భార్య రాజమ్మ, కుమారులు అర్జున్, నాగరాజు, బలరామ్, కూతురు రేవతి.. ఆదివారం నుంచి కనిపించకుండా పోయారని భర్త రాజు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

mother and four children missing in manchirevula village
కుటుంబ కలహాల కారణంగా ఐదుగురు అదృశ్యం
author img

By

Published : Oct 13, 2020, 5:18 AM IST

తన భార్యా పిల్లలు ఆదివారం నుంచి కనిపించకుండా పోయారని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామానికి చెందిన రాజు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కుటుంబ సమస్యల కారణంగా గొడవ జరిగి... పిల్లలను తీసుకుని తన భార్య రాజమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె భర్త రాజు తెలిపాడు. బంధువుల ఇళ్లలోను, చుట్టుపక్కల ప్రదేశాలలో ఆచూకి లభించకపోవడంతో పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులు అదృశ్యం కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:'రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు'

తన భార్యా పిల్లలు ఆదివారం నుంచి కనిపించకుండా పోయారని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామానికి చెందిన రాజు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కుటుంబ సమస్యల కారణంగా గొడవ జరిగి... పిల్లలను తీసుకుని తన భార్య రాజమ్మ ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె భర్త రాజు తెలిపాడు. బంధువుల ఇళ్లలోను, చుట్టుపక్కల ప్రదేశాలలో ఆచూకి లభించకపోవడంతో పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులు అదృశ్యం కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:'రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.