ఏపీ గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఇద్దరు అభ్యర్థులు మాల్ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. హైదరాబాద్ సహా ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం పేపరు-2 పరీక్ష జరిగింది. హైదరాబాద్లోని జేబీ ఇంజినీరింగ్ కళాశాలలో ఒకరు చిట్టీ ద్వారా కాపీయింగ్ చేస్తుండగా, మరొకరు సెల్ఫోన్ ద్వారా ప్రశ్నప్రత్రాన్ని స్క్రీన్షాట్ తీస్తుండగా సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు.
గ్రూప్-1 పరీక్షల్లో సెల్ఫోన్తో స్క్రీన్షాట్ తీస్తూ దొరికారు
ఏపీ గ్రూప్-1 ప్రధాన పరీక్షలో మాల్ప్రాక్టీస్ చేస్తూ ఇద్దరు అభ్యర్థులు పట్టుబడ్డారు. సెల్ఫోన్ ద్వారా ప్రశ్నప్రత్రాన్ని స్క్రీన్షాట్ తీస్తుండగా సిబ్బంది పట్టుకున్నారు. వీరిపై పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
![గ్రూప్-1 పరీక్షల్లో సెల్ఫోన్తో స్క్రీన్షాట్ తీస్తూ దొరికారు గ్రూప్-1 ప్రధాన పరీక్షలో మాల్ప్రాక్టీస్.. కేసు నమోదు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9918595-933-9918595-1608265369278.jpg?imwidth=3840)
వీరిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పరీక్షకు దరఖాస్తు చేసిన వారిలో 82.38 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండీ: టికెట్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం
ఏపీ గ్రూప్-1 ప్రధాన పరీక్షలో ఇద్దరు అభ్యర్థులు మాల్ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారు. హైదరాబాద్ సహా ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం పేపరు-2 పరీక్ష జరిగింది. హైదరాబాద్లోని జేబీ ఇంజినీరింగ్ కళాశాలలో ఒకరు చిట్టీ ద్వారా కాపీయింగ్ చేస్తుండగా, మరొకరు సెల్ఫోన్ ద్వారా ప్రశ్నప్రత్రాన్ని స్క్రీన్షాట్ తీస్తుండగా సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు.
వీరిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. పరీక్షకు దరఖాస్తు చేసిన వారిలో 82.38 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండీ: టికెట్లు ఉన్నవారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం