మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి జాతీయ రహదారిపై సిమెంటు ఇటుకలను తరలిస్తున్న ట్రాక్టర్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడిని శివగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్ కేసులు