ETV Bharat / jagte-raho

అనుమానంతో భార్య గొంతునులిమి చంపిన భర్త

author img

By

Published : Dec 3, 2020, 10:22 PM IST

భార్యను గొంతు నులిమి హత్య చేశాడు భర్త. అనుమానం పెనుభూతంగా మారిన ఈ ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవులో జరిగింది.

husbend-kills-wife-at-mogalturu-west-godavari
అనుమానంతో భార్య గొంతునులిమి చంపిన భర్త

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను గొంతునులిమి హత్యచేశాడు భర్త. గ్రామానికి చెందిన సత్యనారాయణకు, ఎస్తేర్ జ్యోతితో వివాహమయ్యింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. తరచూ హింసించేవాడు.

ఆవేశంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం చింతరేవులో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను గొంతునులిమి హత్యచేశాడు భర్త. గ్రామానికి చెందిన సత్యనారాయణకు, ఎస్తేర్ జ్యోతితో వివాహమయ్యింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. తరచూ హింసించేవాడు.

ఆవేశంలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​ లోన్​ వేధింపులకు మరో ప్రాణం బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.