ETV Bharat / jagte-raho

ఘనాపూర్​ గ్రామ సర్పంచ్​ నానావత్ పద్మ మృతి.. పలువురి సంతాపం - ghanapur sarpanch padma nayak dead news

మేడ్చల్​ జిల్లా ఘనాపూర్​ గ్రామ సర్పంచ్​ నానావత్​ పద్మ నాయక్​ మరణించారు. శ్వాస కోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ghanapur sarpanch padma nayak died due to health issues in a hospital
ఘనాపూర్​ గ్రామ సర్పంచ్​ నానావత్ పద్మ మృతి.. పలువురి సంతాపం
author img

By

Published : Jul 17, 2020, 10:06 AM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ మండలం ఘనాపూర్ గ్రామ సర్పంచ్ నానావత్ పద్మ నాయక్ మృతి చెందారు. గత‌ కొంత‌కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడం వల్ల వారం రోజులుగా బోడుప్పల్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పద్మనాయక్​ మృతి పట్ల పలువురు స్థానిక కాంగ్రెస్​ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ మండలం ఘనాపూర్ గ్రామ సర్పంచ్ నానావత్ పద్మ నాయక్ మృతి చెందారు. గత‌ కొంత‌కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడం వల్ల వారం రోజులుగా బోడుప్పల్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

పద్మనాయక్​ మృతి పట్ల పలువురు స్థానిక కాంగ్రెస్​ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.