ETV Bharat / jagte-raho

28 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరు అరెస్ట్​

author img

By

Published : Apr 25, 2019, 11:14 PM IST

రాజస్థాన్​కు అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని  కాజీపేట రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​కు చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్​ చేశారు.

28 కిలోల గంజాయి స్వాధీనం

అనకాపల్లి నుంచి రాజస్థాన్​కు అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని కాజీపేట్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​కి చెందిన సన్వర్ లాల్, బిలాల్ అనే ఇద్దరు యువకులు ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కోణార్క్ ఎక్స్​ప్రెస్​ నుంచి గంజాయి బ్యాగులతో దిగిన యువకులు రాజస్థాన్ వెళ్లడానికి మరో రైలు కోసం ప్లాట్ ఫామ్​పై వేచి ఉండాగా పోలీసులు వారిని తనిఖీ చేశారు. 14 కట్టల్లో 28 కిలోల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల న్యాయస్థానంలో హాజరుపరిచారు.

28 కిలోల గంజాయి స్వాధీనం

అనకాపల్లి నుంచి రాజస్థాన్​కు అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని కాజీపేట్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్​కి చెందిన సన్వర్ లాల్, బిలాల్ అనే ఇద్దరు యువకులు ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కోణార్క్ ఎక్స్​ప్రెస్​ నుంచి గంజాయి బ్యాగులతో దిగిన యువకులు రాజస్థాన్ వెళ్లడానికి మరో రైలు కోసం ప్లాట్ ఫామ్​పై వేచి ఉండాగా పోలీసులు వారిని తనిఖీ చేశారు. 14 కట్టల్లో 28 కిలోల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల న్యాయస్థానంలో హాజరుపరిచారు.

28 కిలోల గంజాయి స్వాధీనం

ఇవీ చూడండి; వివాహ విందుకు వెళ్తున్న ట్రాలీ వ్యాన్ బోల్తా !!

Intro:TG_WGL_12_25_RAIL_STATION_LO_GANJAYI_SWADHINAM_AB_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి నుండి రాజస్థాన్ కి అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయిని కాజీపేట్ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ కి చెందిన సన్వర్ లాల్ , బిలాల్ అనే ఇద్దరు యువకులు ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉదయం 10:30 నిమిషాలకు కోణార్క్ ఎక్స్ప్రెస్ నుండి గంజాయి బ్యాగులతో దిగిన యువకులు రాజస్థాన్ వెళ్లడానికి మరో రైలు కోసం ప్లాట్ ఫామ్ పై వేచి చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించిన యువకులను తనిఖీ చేయగా బ్యాగులో చుట్టబడిన 14 కట్టలలో 28 కిలోల గంజాయి దొరికిందని వారు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు నిందితుల న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ కార్యక్రమంలో రైల్వే జిఆర్పి సిఐ స్వామి ఎస్ఐ జితేందర్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

byte....

స్వామి, రైల్వే జిఆర్పి సిఐ .


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION



Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.