ETV Bharat / jagte-raho

భవనంపై నుంచి దూకి మాజీ ఎయిర్​ఫోర్స్​ అధికారి ఆత్మహత్య - latest suicides news in hyderabad

ఓ మాజీ ఎయిర్​ఫోర్స్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్​ శ్రీనగర్​కాలనీలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

former air force employee committed suicide in hyderabad
భవనంపై నుంచి దూకి మాజీ ఎయిర్​ఫోర్స్​ అధికారి ఆత్మహత్య
author img

By

Published : Jul 23, 2020, 3:41 PM IST

హైదరాబాద్‌లో ఓ మాజీ ఎయిర్​ఫోర్స్ అధికారి నాగేంద్ర ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనగర్​కాలనీలోని నిఖిల్ ఆస్పత్రి భవనం‌ పై నుంచి దూకి చనిపోయాడు. తనకు కరోనా వైరస్ సోకిందనే భయంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.

భవనంపై నుంచి దూకి మాజీ ఎయిర్​ఫోర్స్​ అధికారి ఆత్మహత్య

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

హైదరాబాద్‌లో ఓ మాజీ ఎయిర్​ఫోర్స్ అధికారి నాగేంద్ర ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీనగర్​కాలనీలోని నిఖిల్ ఆస్పత్రి భవనం‌ పై నుంచి దూకి చనిపోయాడు. తనకు కరోనా వైరస్ సోకిందనే భయంతోనే బలవన్మరణానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.

భవనంపై నుంచి దూకి మాజీ ఎయిర్​ఫోర్స్​ అధికారి ఆత్మహత్య

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.