ETV Bharat / jagte-raho

పెట్రోల్ తీస్తుండగా మంటలు చెలరేగి బైక్ దగ్ధం - బైక్​లో చెలరేగిన మంటలు

పెట్రోల్​ తీస్తుండగా మంటలు అంటుకొని ద్విచక్రవాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు గ్యాస్​తో మంటలు ఆర్పారు.

fire in bike and burn near secundrabad railway station parking
పెట్రోల్ తీస్తుండగా బైక్​లో చెలరేగిన మంటలు
author img

By

Published : Jul 9, 2020, 10:00 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్సిల్ కౌంటర్ సమీపంలో ద్విచక్రవాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వాహనం నుంచి పెట్రోల్ తీస్తుండగా... మంటలు అంటుకొని కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గ్యాస్​తో మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. మంటలు ఇతర వాహనాలకు వ్యాపించకుండా బైక్​ను పక్కకు జరిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.

పెట్రోల్ తీస్తుండగా బైక్​లో చెలరేగిన మంటలు

ఇదీ చూడండి: కరోనా పరీక్షల్లో జాప్యమేంటని వైద్య, ఆరోగ్య శాఖ ఆగ్రహం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్సిల్ కౌంటర్ సమీపంలో ద్విచక్రవాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. వాహనం నుంచి పెట్రోల్ తీస్తుండగా... మంటలు అంటుకొని కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు గ్యాస్​తో మంటలు ఆర్పారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. మంటలు ఇతర వాహనాలకు వ్యాపించకుండా బైక్​ను పక్కకు జరిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.

పెట్రోల్ తీస్తుండగా బైక్​లో చెలరేగిన మంటలు

ఇదీ చూడండి: కరోనా పరీక్షల్లో జాప్యమేంటని వైద్య, ఆరోగ్య శాఖ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.