ETV Bharat / jagte-raho

కల్లు దుకాణం పెట్టారని దాడి.. పలువురికి గాయాలు

author img

By

Published : Nov 30, 2020, 9:02 PM IST

అక్రమంగా కల్లు దుకాణం ఏర్పాటు చేశారని వారిపై దాడికి దిగిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపించారు.

fighting in gandhari mandal sanghampet
కల్లు దుకాణం పెట్టారని దాడి.. పలువురికి గాయాలు

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్ సంఘంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మైసాని సంగా గౌడ్ వర్గం వారు అక్రమంగా కల్లు దుకాణం ఏర్పాటు చేశారని సంగా గౌడ్ వర్గం ఆరోపించింది. కారంపొడి వేసి కర్రలతో మైసాని సంగా గౌడ్​పై దాడి చేశారు. ఈ దాడిలో మైసాని సంగా గౌడ్ వారికి గాయాలయ్యాయి.

గాయాలపాలైన వర్గం స్థానిక పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఇదంతా ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమే అని బాధితులు ఆరోపిస్తున్నారు.

కల్లు దుకాణం పెట్టారని దాడి.. పలువురికి గాయాలు

ఇదీ చదవండి: హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న అంతర్​రాష్ట్ర ముఠా అరెస్ట్​

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట్ సంఘంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మైసాని సంగా గౌడ్ వర్గం వారు అక్రమంగా కల్లు దుకాణం ఏర్పాటు చేశారని సంగా గౌడ్ వర్గం ఆరోపించింది. కారంపొడి వేసి కర్రలతో మైసాని సంగా గౌడ్​పై దాడి చేశారు. ఈ దాడిలో మైసాని సంగా గౌడ్ వారికి గాయాలయ్యాయి.

గాయాలపాలైన వర్గం స్థానిక పోలీస్టేషన్​లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఇదంతా ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమే అని బాధితులు ఆరోపిస్తున్నారు.

కల్లు దుకాణం పెట్టారని దాడి.. పలువురికి గాయాలు

ఇదీ చదవండి: హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న అంతర్​రాష్ట్ర ముఠా అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.