ETV Bharat / jagte-raho

వీడు తండ్రి కాదు... రాక్షసుడు

మానవత్వం మంట గలిసింది. రక్త సంబంధానికి విలువ లేకుండా పోయింది. ఓ తండ్రి కన్న కూతురిని తన తల్లితో కలిసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన హైదరాబాద్​ బేగంబజార్​లో చోటుచేసుకుంది.

author img

By

Published : May 31, 2019, 10:41 PM IST

చిన్నారికి కట్టి తాడు విప్పుతూ

హైదరాబాద్​లోని బేగంబజార్​ ఓంనగర్​కు చెందిన ఓ తండ్రి కన్న కూతురిని తన తల్లితో కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. శ్యామ్​ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ అతను... నిత్యం తాగి వచ్చి పెద్ద కూతురు మానసను కొట్టెవాడు. వద్దని వారించాల్సిన అతని తల్లి కొడుకు సహకరిస్తూ ఉండేది. ఈ మధ్య మానసపై తండ్రి శ్యామ్​ చిత్రహింసలు ఎక్కువయ్యాయి. చిన్నారిని చేరదీసిన స్థానికులు చికిత్స చేయించి స్థానిక బేగంబజార్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్​తో పాటు అతని తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వీడు తండ్రి కాదు... రాక్షసుడు
ఇవీ చూడండి: అస్థానా కేసు విచారణ గడువు పెంపు

హైదరాబాద్​లోని బేగంబజార్​ ఓంనగర్​కు చెందిన ఓ తండ్రి కన్న కూతురిని తన తల్లితో కలిసి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. శ్యామ్​ అనే వ్యక్తికి ఇద్దరు పిల్లలు. భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ అతను... నిత్యం తాగి వచ్చి పెద్ద కూతురు మానసను కొట్టెవాడు. వద్దని వారించాల్సిన అతని తల్లి కొడుకు సహకరిస్తూ ఉండేది. ఈ మధ్య మానసపై తండ్రి శ్యామ్​ చిత్రహింసలు ఎక్కువయ్యాయి. చిన్నారిని చేరదీసిన స్థానికులు చికిత్స చేయించి స్థానిక బేగంబజార్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్​తో పాటు అతని తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వీడు తండ్రి కాదు... రాక్షసుడు
ఇవీ చూడండి: అస్థానా కేసు విచారణ గడువు పెంపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.