ETV Bharat / jagte-raho

తాడ్వాయిలో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి

author img

By

Published : Oct 19, 2020, 7:24 AM IST

Updated : Oct 19, 2020, 10:02 AM IST

రాష్ట్రంలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ములుగు జిల్లా మంగపేట, తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందారు. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

encounter at thadvay in mulugu district
తాడ్వాయి అటవీ ప్రాంతాంలోఎదురు కాల్పులు

ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మణుగూరు ఏరియా కమిటీ కమాండర్‌ రవ్వ రాము అలియాస్ సుధీర్, లాక్మాల్ మృతి చెందారు. నర్సింహసాగర్​కు సుమారు నాలుగున్నర కిలో మీటర్ల దూరంలోని కోప్పుగుట్ట దగ్గరలో ఎన్‌కౌంటర్ జరిగింది.

మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రవ్వ రాము అలియాస్ సుధీర్ స్వస్థలం వెంకటాపురమని తెలుస్తోంది.

ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మణుగూరు ఏరియా కమిటీ కమాండర్‌ రవ్వ రాము అలియాస్ సుధీర్, లాక్మాల్ మృతి చెందారు. నర్సింహసాగర్​కు సుమారు నాలుగున్నర కిలో మీటర్ల దూరంలోని కోప్పుగుట్ట దగ్గరలో ఎన్‌కౌంటర్ జరిగింది.

మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రవ్వ రాము అలియాస్ సుధీర్ స్వస్థలం వెంకటాపురమని తెలుస్తోంది.

ఇదీ చదవండి: వరుణుడు పగబట్టాడా.. మరో భారీ వర్షసూచన

Last Updated : Oct 19, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.