ETV Bharat / jagte-raho

శ్రావణి కేసు: కాసేపట్లో కోర్టు ముందుకు సాయిరెడ్డి, దేవరాజ్ - నటి శ్రావణి ఆత్మహత్య కేసు నిందితులకు కరోనా నెగిటివ్​

బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులు సాయిరెడ్డి, దేవరాజ్‌ రెడ్డిలకు కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. వీరిద్దరు ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు.

శ్రావణి ఆత్మహత్య కేసు నిందితులకు కరోనా నెగిటివ్​
శ్రావణి ఆత్మహత్య కేసు నిందితులకు కరోనా నెగిటివ్​
author img

By

Published : Sep 14, 2020, 12:46 PM IST

Updated : Sep 14, 2020, 1:15 PM IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. నిందితులు సాయిరెడ్డి, దేవరాజ్​ రెడ్డికి అమీర్‌పేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్​గా నిర్ధరణ అయింది.

నిందితులిద్దరినీ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. అంతకు ముందు శ్రావణి తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

కాసేపట్లో కోర్టు ముందుకు సాయిరెడ్డి, దేవరాజ్

ఇదీ చూడండి: మరో యువతితోనూ దేవరాజ్​ ప్రేమాయణం

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. నిందితులు సాయిరెడ్డి, దేవరాజ్​ రెడ్డికి అమీర్‌పేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్​గా నిర్ధరణ అయింది.

నిందితులిద్దరినీ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. అంతకు ముందు శ్రావణి తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ కేసులో అన్ని కోణాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

కాసేపట్లో కోర్టు ముందుకు సాయిరెడ్డి, దేవరాజ్

ఇదీ చూడండి: మరో యువతితోనూ దేవరాజ్​ ప్రేమాయణం

Last Updated : Sep 14, 2020, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.