ETV Bharat / jagte-raho

ఓఆర్​ఆర్​పై కారు బోల్తా.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు

author img

By

Published : Sep 17, 2020, 11:02 PM IST

శంషాబాద్​ మండలంలోని పెద్దగోల్కొండ వద్ద డివైడర్​ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

car met with accident at outer ring road and five injured in  hyderabad.
ఓఆర్​ఆర్​పై కారు బోల్తా.. ఐదుగురు విద్యార్థులకు గాయాలు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగ్గురోడ్డుపై కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులుకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్ నగర్ నుంచి నల్గొండ వెళ్తున్న కార పెద్దగోల్కొండ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్​ను ఢీకొని భోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మహబూబ్​నగర్​లోని శ్రీనివాస కాలనీకి చెందిన బీటెక్ విద్యార్దులు కార్తిక్, బాలగణేష్, అచ్యుత్, సాయితేజ, శివలు గాయపడ్డారు. నల్గొండలోని చైతన్య కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకునేందుకు బయలుదేరిన వీరు శంషాబాద్​ పెద్దగోల్కొండ వద్దకు రాగానే ప్రమాదం బారిన పడ్డారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ వద్ద ఔటర్ రింగ్గురోడ్డుపై కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులుకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
మహబూబ్ నగర్ నుంచి నల్గొండ వెళ్తున్న కార పెద్దగోల్కొండ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్​ను ఢీకొని భోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మహబూబ్​నగర్​లోని శ్రీనివాస కాలనీకి చెందిన బీటెక్ విద్యార్దులు కార్తిక్, బాలగణేష్, అచ్యుత్, సాయితేజ, శివలు గాయపడ్డారు. నల్గొండలోని చైతన్య కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకునేందుకు బయలుదేరిన వీరు శంషాబాద్​ పెద్దగోల్కొండ వద్దకు రాగానే ప్రమాదం బారిన పడ్డారు.


ఇవీ చూడండి: కారును వెనుక నుంచి డీసీఎం ఢీ.. అదుపుతప్పి వాగులో బోల్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.