ETV Bharat / jagte-raho

విషాదం: నాటుబాంబు పేలి విద్యార్థి మృతి

author img

By

Published : Nov 16, 2020, 10:59 PM IST

నాటు బాంబు పేలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో జరిగింది.

ap crime news
విషాదం: నాటుబాంబు పేలి విద్యార్థి మృతి

ఏపీలోని కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో నాటుబాంబు పేలి తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏడో తరగతి చదువుతున్న వర కుమార్ సమీపంలోని ఓ ఇంటికి వెళ్లగా.. అక్కడ నాటుబాంబు పేలి రెండు చేతులు కాలిపోయి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వర కుమార్ చికిత్స పొందుతూ.... ఆదివారం రాత్రి మృతిచెందాడు.

ఏపీలోని కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో నాటుబాంబు పేలి తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఏడో తరగతి చదువుతున్న వర కుమార్ సమీపంలోని ఓ ఇంటికి వెళ్లగా.. అక్కడ నాటుబాంబు పేలి రెండు చేతులు కాలిపోయి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. వర కుమార్ చికిత్స పొందుతూ.... ఆదివారం రాత్రి మృతిచెందాడు.

ఇవీచూడండి: బండరాయితో తలపై మోది హత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.