ETV Bharat / jagte-raho

పతంగి ఎగరేస్తూ వెళ్లి కాలువలో శవమై తేలిన చిన్నారి

author img

By

Published : Jan 15, 2021, 8:54 AM IST

కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలోని ఓ మురుగుకాలువలో బాలుడి మృతదేహం లభ్యమైంది. నిన్న మధ్యాహ్నం పతంగి ఎగురవేయడానికి వెళ్లిన బాలుడు.. మురుగుకాలువలో విగతజీవిగా కనిపించాడు.

మురుగు కాలువలో పడి బాలుడి మృతి
మురుగు కాలువలో పడి బాలుడి మృతి

కామారెడ్డి మున్సిపాల్టీ పరిధి దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు మురుగు కాలువలో పడి నిశాంత్(05) మృతి చెందాడు.

నిన్న మధ్యాహ్నం పతంగి ఎగురవేయడానికి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు... తెల్లవారుజామున మురుగుకాలువలో విగతజీవిగా కనిపించాడు. బాలుడి మృతిపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కామారెడ్డి మున్సిపాల్టీ పరిధి దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు మురుగు కాలువలో పడి నిశాంత్(05) మృతి చెందాడు.

నిన్న మధ్యాహ్నం పతంగి ఎగురవేయడానికి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు... తెల్లవారుజామున మురుగుకాలువలో విగతజీవిగా కనిపించాడు. బాలుడి మృతిపై పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.