ETV Bharat / jagte-raho

ఫుట్​పాత్​పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం

author img

By

Published : Dec 24, 2020, 2:52 PM IST

సికింద్రాబాద్​లో ఫుట్​పాత్​పై గుర్తు తెలియని మృతదేహన్ని గోపాలపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మనోహర్​ థియేటర్​ వెనుక భాగంలో ఉన్నట్లు సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

an-unknown-dead-body-was-found-on-the-foot-path-in-secunderabad
ఫుట్​పాత్​పై గుర్తు తెలియని మృతదేహం లభ్యం

ఫుట్​పాత్​పై గుర్తు తెలియని మృతదేహన్ని గోపాలపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్​లోని మనోహర్ థియేటర్​ వెనుకవైపు ఓ వ్యక్తి చనిపోయారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు.

అతని ఒంటిపై పర్పుల్​ కలర్​ జాకెట్, నీలం రంగు చొక్కా, బ్రౌన్​ కలర్​ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే గోపాలపురం పోలీస్​స్టేషన్​లో సంప్రదించాలని సూచించారు.

ఇదీల చూడండి:వివాహేతర సంబంధం.. అత్త, అల్లుడి బలవన్మరణం

ఫుట్​పాత్​పై గుర్తు తెలియని మృతదేహన్ని గోపాలపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్​లోని మనోహర్ థియేటర్​ వెనుకవైపు ఓ వ్యక్తి చనిపోయారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతుడికి 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు.

అతని ఒంటిపై పర్పుల్​ కలర్​ జాకెట్, నీలం రంగు చొక్కా, బ్రౌన్​ కలర్​ ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే గోపాలపురం పోలీస్​స్టేషన్​లో సంప్రదించాలని సూచించారు.

ఇదీల చూడండి:వివాహేతర సంబంధం.. అత్త, అల్లుడి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.