ETV Bharat / jagte-raho

రహదారిపై ట్రాక్టర్ బోల్తా:ఒకరు మృతి

author img

By

Published : Dec 19, 2020, 1:09 PM IST

వరంగల్​లో శనివారం రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఒకరు మృత్యువాత పడగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు.

accidents in warangal highway
రహదారిపై ట్రాక్టర్ బోల్తా:ఒకరు మృతి

వరంగల్​లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఒకరు మృత్యువాత పడగా, మరొకరు స్వల్పగాయలతో బయటపడ్డారు. నర్సంపేట ప్రధాన రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

భూపాలపల్లి-వరంగల్ ప్రధాన రహదారిపై వేగంగా వస్తోన్న టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. గాయపడ్డ డ్రైవర్​ను స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

వరంగల్​లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఒకరు మృత్యువాత పడగా, మరొకరు స్వల్పగాయలతో బయటపడ్డారు. నర్సంపేట ప్రధాన రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడింది. ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

భూపాలపల్లి-వరంగల్ ప్రధాన రహదారిపై వేగంగా వస్తోన్న టిప్పర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. గాయపడ్డ డ్రైవర్​ను స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.