ETV Bharat / jagte-raho

బోలేరో ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడు మృతి

author img

By

Published : Jan 6, 2021, 12:44 PM IST

ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో.. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

A young man crossing the road with a two-wheeler was hit by a speeding vehicle and died on the spot in karimnagar
వాహనం ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడు మృతి!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరా నగర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మల్లాపూర్​కు చెందిన వెంకటేష్(25) ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటే క్రమంలో కరీంనగర్ వైపు వెళ్తున్న బోలేరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరా నగర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మల్లాపూర్​కు చెందిన వెంకటేష్(25) ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటే క్రమంలో కరీంనగర్ వైపు వెళ్తున్న బోలేరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ద్విచక్రవాహనం, లారీ ఢీ.. వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.