కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కర్రె రాం కిష్టయ్య(65) అనే వృద్ధుడిని కర్రె రాజయ్య అనే వ్యక్తి కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడగా... కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
లైవ్ వీడియో: చూస్తుండగానే కర్రతో కొట్టి చంపేశాడు
భూ వివాదం వృద్ధుడి ప్రాణాలు బలి తీసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. వృద్ధుడిని ఓ వ్యక్తి కర్రతో దారుణంగా కొట్టి ప్రాణం తీశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![లైవ్ వీడియో: చూస్తుండగానే కర్రతో కొట్టి చంపేశాడు a old man murdered by neighbor in kamareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9227768-thumbnail-3x2-murder.jpg?imwidth=3840)
చికిత్స పొందుతూ కిష్టయ్య శనివారం రాత్రి మృత్యువాత పడ్డాడు. కొంతకాలంగా కిష్టయ్య, రాజయ్యకు మధ్య భూమి విషయంలో గొవడలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న రెండు లక్షల మంది బాధితులు
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమ్మెద దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కర్రె రాం కిష్టయ్య(65) అనే వృద్ధుడిని కర్రె రాజయ్య అనే వ్యక్తి కర్రతో తీవ్రంగా కొట్టాడు. దీంతో వృద్ధుడు తీవ్రంగా గాయపడగా... కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ కిష్టయ్య శనివారం రాత్రి మృత్యువాత పడ్డాడు. కొంతకాలంగా కిష్టయ్య, రాజయ్యకు మధ్య భూమి విషయంలో గొవడలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న రెండు లక్షల మంది బాధితులు