ETV Bharat / jagte-raho

కదులుతున్న రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి - నాంపల్లిలో కదులుతున్న రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నాంపల్లి రైల్వేస్టేషన్​లో జరిగింది. మృతుడు ఉత్తర్ ప్రదేశ్​కు చెందిన మషేశ్​ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

నాంపల్లిలో కదులుతున్న రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
author img

By

Published : Oct 17, 2019, 5:20 AM IST

హైదరాబాద్​ నాంపల్లి రైల్వేస్టేషన్​లో కదులుతున్న రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్లాట్ ఫామ్ నంబరు 11నుంచి వెళ్తున్న గోదావరి ఎక్స్​ప్రెస్​ ఎక్కుతుండగా ప్రవదవశాత్తు జారిపడి తీవ్రగాయాలపాలై ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. మృతుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మహేష్​ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా శవాగారానికి తరలించారు.

హైదరాబాద్​ నాంపల్లి రైల్వేస్టేషన్​లో కదులుతున్న రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్లాట్ ఫామ్ నంబరు 11నుంచి వెళ్తున్న గోదావరి ఎక్స్​ప్రెస్​ ఎక్కుతుండగా ప్రవదవశాత్తు జారిపడి తీవ్రగాయాలపాలై ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. మృతుడు ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మహేష్​ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా శవాగారానికి తరలించారు.

ఇదీ చూడండి: సీఎం ఫాంహౌస్‌లో తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

TG_Hyd_03_17_Train Accident At Namp_Av_TS10005 Note: Feed Desktop Contributor: Bhushanam ( ) హైదరాబాద్ లో కదులుతున్న రైల్ ఎక్కుతున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫామ్ 11వద్ద కదలి వెళుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైల్ ఎక్కుతుండగా జారీ పడ్డాడు. పట్టాల క్రింద పడ్డడంతో త్రీవ గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న నాంపల్లి రైల్వే పోలీసులు... ఉత్తర ప్రదేశ్ కు చెందిన మహేష్ ( 35 సంవత్సరాలు) గుర్తించిన పోలీసులు... శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి శవగారనికి తరలించారు. విజువల్స్......

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.