ETV Bharat / jagte-raho

కాపలా ఉంటానన్నాడు.. అదును చూసి కాజేశాడు..

author img

By

Published : Jul 11, 2020, 4:28 PM IST

Updated : Jul 11, 2020, 4:56 PM IST

కంపెనీకి కాపలా ఉండాల్సిన కాపాలదారుడే దొంగతనానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో చోటుచేసుకుంది. ఐదు లక్షల 40 వేల రూపాయలను ఎత్తుకెళ్లన నిందితుడి చోరీ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుడిని పట్టుకున్న పోలీసులు రూ.లక్ష 40 వేలు స్వాధీనం చేసుకున్నారు.

5.4 lacks robbery at shamshabad in rangareddy district
ఐదు లక్షల 40 వేలు దొంగలించిన సెక్యూరిటీ గార్డు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని స్వస్తిక్ అస్క్ అనే ప్లాస్టిక్ కుర్చీల కంపెనీలో వారం క్రితం రూ.5 లక్షల 40 వేల నగదు చోరీకి గురైంది. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా సెక్యూరిటీ గార్డే దొంగతనం చేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

శంషాబాద్ ఉందానగర్ రైల్వే స్టేషన్​లో సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు. నిందితుని వద్ద లక్ష 40 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదును ఏం చేశాడో దర్యాప్తు చేస్తురు. నిందితుడు అసోంకు చెందినవాడిగా గుర్తించారు.

ఐదు లక్షల 40 వేలు దొంగలించిన సెక్యూరిటీ గార్డు

ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని స్వస్తిక్ అస్క్ అనే ప్లాస్టిక్ కుర్చీల కంపెనీలో వారం క్రితం రూ.5 లక్షల 40 వేల నగదు చోరీకి గురైంది. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా సెక్యూరిటీ గార్డే దొంగతనం చేసినట్లు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

శంషాబాద్ ఉందానగర్ రైల్వే స్టేషన్​లో సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ప్రకాశ్​ రెడ్డి తెలిపారు. నిందితుని వద్ద లక్ష 40 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నగదును ఏం చేశాడో దర్యాప్తు చేస్తురు. నిందితుడు అసోంకు చెందినవాడిగా గుర్తించారు.

ఐదు లక్షల 40 వేలు దొంగలించిన సెక్యూరిటీ గార్డు

ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

Last Updated : Jul 11, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.