ETV Bharat / jagte-raho

విషాదం: మినీబస్​ ఢీకొని 4 గేదెలు మృతి - ములుగు జిల్లాలో గేదెలు మృతి వార్తలు

ములుగు జిల్లా గుమ్మడిదొడ్డి సమీపంలో ఓ మినీ బస్​ గేదెలను ఢీకొట్టింది. ఘటనలో 4 గేదెలు మృతి చెందాయి.

4 buffaloes killed in minibus collision
విషాదం: మినీబస్​ ఢీకొని 4 గేదెలు మృతి
author img

By

Published : Jul 11, 2020, 11:17 AM IST

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ బస్​ రోడ్డుపై ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఘటనలో 4 గేదెలు మృతి చెందాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మినీ బస్​ కలకత్తా నుంచి కార్మికులను తీసుకుని హైదరాబాద్​కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మరోవైపు మృతి చెందిన గేదెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ బస్​ రోడ్డుపై ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఘటనలో 4 గేదెలు మృతి చెందాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మినీ బస్​ కలకత్తా నుంచి కార్మికులను తీసుకుని హైదరాబాద్​కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మరోవైపు మృతి చెందిన గేదెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: ప్రోటోకాల్ పాటించక ఘర్షణ.. గాయపడ్డ పశుసంవర్ధక అధికారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.