ETV Bharat / jagte-raho

భద్రాచలంలో 206కిలోల గంజాయి సీజ్​... ఏడుగురు అరెస్ట్​

author img

By

Published : Aug 19, 2020, 5:06 AM IST

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యువతి సహా ఏడుగురిని భద్రాచలం చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 206 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 30,95,000 ఉంటుందని తెలిపారు.

ganga seized in bhadrachalam
భద్రాచలంలో 206కిలోల గంజాయి సీజ్​... యువతి సహా ఏడుగురు అరెస్ట్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్​పోస్ట్​ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనంలో సోదాలు చేయగా 206కిలోల గంజాయి దొరికింది. దాని విలువ 30,95,000 ఉంటుందని సీఐ వినోద్​ రెడ్డి తెలిపారు.

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యువతి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా భద్రాచలం సారపాక బూర్గంపాడుకు చెందిన వారుగా గుర్తించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెక్​పోస్ట్​ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనంలో సోదాలు చేయగా 206కిలోల గంజాయి దొరికింది. దాని విలువ 30,95,000 ఉంటుందని సీఐ వినోద్​ రెడ్డి తెలిపారు.

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న యువతి సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా భద్రాచలం సారపాక బూర్గంపాడుకు చెందిన వారుగా గుర్తించారు.

ఇదీ చూడండి: గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్​ చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.