ETV Bharat / international

ఫిలిప్పీన్స్ తుపాను విలయంలో 208కు చేరిన మృతులు

Philippines typhoon death: ఫిలిప్పీన్స్​లో సంభవించిన తుపాను ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రకృతి విపత్తుకు 208 మరణించినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Dec 20, 2021, 7:31 AM IST

Updated : Dec 20, 2021, 7:37 AM IST

Philippines Death toll
Philippines Death toll

Philippines typhoon death: ఫిలిప్పీన్స్​ను అతలాకుతలం చేసిన భీకర తుపాను 'రాయ్' ధాటికి మరణించిన వారి సంఖ్య 208కి చేరింది. ఒక్క బోహోల్​ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు నమోదయ్యాయని సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం పడింది.

Philippines Death toll
తుపాను విధ్వంస దృశ్యాలు

తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్​ కోలుకోలేని స్థితికి చేరింది. రెండే రోజుల్లో యావత్​ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

Philippines Death toll
తుపాను ధాటికి విరిగిపడ్డ చెట్లు

ఇదీ చదవండి: ఫిలిప్పీన్స్​లో 'రాయ్​' బీభత్సం- 112కు చేరిన మృతులు

Philippines typhoon death: ఫిలిప్పీన్స్​ను అతలాకుతలం చేసిన భీకర తుపాను 'రాయ్' ధాటికి మరణించిన వారి సంఖ్య 208కి చేరింది. ఒక్క బోహోల్​ రాష్ట్రంలోనే 100కి పైగా మరణాలు నమోదయ్యాయని సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మందిపై తుపాను ప్రభావం పడింది.

Philippines Death toll
తుపాను విధ్వంస దృశ్యాలు

తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్​ కోలుకోలేని స్థితికి చేరింది. రెండే రోజుల్లో యావత్​ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు, ఇళ్ల పైకప్పులపై ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.

Philippines Death toll
తుపాను ధాటికి విరిగిపడ్డ చెట్లు

ఇదీ చదవండి: ఫిలిప్పీన్స్​లో 'రాయ్​' బీభత్సం- 112కు చేరిన మృతులు

Last Updated : Dec 20, 2021, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.