ETV Bharat / international

'భారత్​తో ఎలాంటి వాణిజ్యం వద్దు'

భారత్​తో ఎలాంటి వాణిజ్యాన్నైనా కొనసాగించేది లేదని పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్ పునరుద్ఘాటించారు. భారత్​నుంచి పత్తి, చక్కెర దిగుమతిపై కేబినెట్​ సమావేశం నిర్వహించిన ఇమ్రాన్..​ ఈ మేరకు వెల్లడించారు.

author img

By

Published : Apr 3, 2021, 12:51 PM IST

Pak PM Khan
పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్​తో ఎలాంటి వాణిజ్య సంబంధాలు కొనసాగించేది లేదని పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్ మరో మారు​ స్పష్టం చేశారు. భారత్​ నుంచి పత్తి, చక్కెర దిగుమతుల గురించి కేబినెట్​తో సమావేశమైన ఆయన.. ​ ఈ మేరకు వెల్లడించారు.

భారత్​ నుంచి పత్తి, చక్కెర తదితరాలు దిగుమతి చేసుకోనందున..ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని పాక్ ప్రధాని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్​తో ఎలాంటి వాణిజ్య సంబంధాలు కొనసాగించేది లేదని పాకిస్థాన్​ ప్రధాన మంత్రి ఇమ్రాన్​ ఖాన్ మరో మారు​ స్పష్టం చేశారు. భారత్​ నుంచి పత్తి, చక్కెర దిగుమతుల గురించి కేబినెట్​తో సమావేశమైన ఆయన.. ​ ఈ మేరకు వెల్లడించారు.

భారత్​ నుంచి పత్తి, చక్కెర తదితరాలు దిగుమతి చేసుకోనందున..ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని పాక్ ప్రధాని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: భారత పత్తి, చక్కెర దిగుమతులపై పాక్ నిషేధం

ఇదీ చదవండి: వెనక్కి తగ్గిన పాక్​- భారత దిగుమతులకు ఓకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.