ETV Bharat / international

కరోనా మహమ్మారితో మరో 22 మంది మృతి

author img

By

Published : Mar 9, 2020, 10:19 AM IST

Updated : Mar 9, 2020, 12:12 PM IST

చైనాలో ప్రాణాంతక మహమ్మారి కరోనా ధాటికి ఆదివారం 22 మంది మృతి చెందినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. మరో 40 మందికి వైరస్​ సోకినట్లు వెల్లడించారు. కొత్తగా పెరిగిన బాధితులతో ఇప్పటి వరకు 80,700 మందికిపైగా కేసులు నమోదైనట్లు స్పష్టం చేశారు.

China reports 22 new deaths, lowest new cases on record
కరోనా మహమ్మారితో మరో 22 మంది మృతి
కరోనా మహమ్మారితో మరో 22 మంది మృతి

చైనాలో కరోనా వైరస్​ తగ్గుముఖం పడుతోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా ఆదివారం 22 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు చెప్పాయి. మృతుల్లో ఒకరు మినహా మిగిలిన వారంతా హుబే ప్రాంతానికి చెందిన వారని సమాచారం. జనవరి నుంచి ఇప్పటివరకు ఆదివారమే తక్కువ మరణాలు సంభవించాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం మరణించిన 22మందితో మృతుల సంఖ్య 3,119కు చేరిందని తెలిపారు అధికారులు. మరో 40 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 80,700లకు పైగా కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:అడవిని చదివిన 'తులసి' బామ్మకు పద్మశ్రీ

కరోనా మహమ్మారితో మరో 22 మంది మృతి

చైనాలో కరోనా వైరస్​ తగ్గుముఖం పడుతోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి కారణంగా ఆదివారం 22 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు చెప్పాయి. మృతుల్లో ఒకరు మినహా మిగిలిన వారంతా హుబే ప్రాంతానికి చెందిన వారని సమాచారం. జనవరి నుంచి ఇప్పటివరకు ఆదివారమే తక్కువ మరణాలు సంభవించాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం మరణించిన 22మందితో మృతుల సంఖ్య 3,119కు చేరిందని తెలిపారు అధికారులు. మరో 40 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 80,700లకు పైగా కేసులు నమోదైనట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:అడవిని చదివిన 'తులసి' బామ్మకు పద్మశ్రీ

Last Updated : Mar 9, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.