ETV Bharat / international

చైనాలో బోటు ప్రమాదం - 12 మంది దుర్మరణం - చైనాలో పడవ బోల్తా

చైనాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన బోటు ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. మరో నలుగు గల్లంతయ్యారు.

12 dead in boat sink, చైనాలో పడవ బోల్తా
పడవ బోల్తా
author img

By

Published : Apr 4, 2021, 5:24 PM IST

చైనాలోని జజైయాంగ్​ రాష్ట్రంలో పడవ బోల్తా పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు సురక్షితంగా బయటపడగా మరో నలుగురు గల్లంతయ్యారని సమాచారం. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

మొత్తం 20 మంది ప్రయాణిస్తున్న ఈ బోటు ఆదివారం తెల్లవారుజామున 4.28 గంటలకు బోల్తా పడినట్లు తమకు సమాచారం అందిందని సహాయక బృందాలు వెల్లడించాయి.

చైనాలోని జజైయాంగ్​ రాష్ట్రంలో పడవ బోల్తా పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో నలుగురు సురక్షితంగా బయటపడగా మరో నలుగురు గల్లంతయ్యారని సమాచారం. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

మొత్తం 20 మంది ప్రయాణిస్తున్న ఈ బోటు ఆదివారం తెల్లవారుజామున 4.28 గంటలకు బోల్తా పడినట్లు తమకు సమాచారం అందిందని సహాయక బృందాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి : ఓడ, పడవ​ ఢీ- 17 మంది గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.