ETV Bharat / international

పెరూలో రైతు నిరసనలు- ముగ్గురు మృతి - పెరూలో రైతు నిరసనలు హింసాత్మకం

పెరూలో వ్యవసాయ రంగ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసు కాల్పులు జరపగా ముగ్గురు మృతి చెందారు. వీరిలో 16ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మరో 24 మంది నిరసనకారులకు తీవ్ర గాయాలయ్యాయి.

three dead in new farmers' protests in Peru
పెరూ అల్లర్లలో ముగ్గురు రైతుల మృతి
author img

By

Published : Dec 31, 2020, 12:14 PM IST

దక్షిణ అమెరికా దేశం పెరూ.. రైతు నిరసనలతో అట్టుడుకుతోంది. పాత వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని ఆమోదించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రుజిల్లోలో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసుల బాష్పవాయువు​ ప్రయోగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు రాళ్లు రువ్వగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో 16 బాలుడు కూడా ఉన్నాడు.

ఈ నెల మొదటివారంలో దక్షిణ పెరూలోని ఐకాలో ఈ ఆందోళనలు మొదలయ్యాయి.

పెరూలో నిరసనలు

ఇదీ చదవండి: రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు

దక్షిణ అమెరికా దేశం పెరూ.. రైతు నిరసనలతో అట్టుడుకుతోంది. పాత వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని ఆమోదించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రుజిల్లోలో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసుల బాష్పవాయువు​ ప్రయోగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులు రాళ్లు రువ్వగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వీరిలో 16 బాలుడు కూడా ఉన్నాడు.

ఈ నెల మొదటివారంలో దక్షిణ పెరూలోని ఐకాలో ఈ ఆందోళనలు మొదలయ్యాయి.

పెరూలో నిరసనలు

ఇదీ చదవండి: రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.