ETV Bharat / international

అమెరికా ఎన్నికల్లో రాజా, ప్రమీల విజయం

author img

By

Published : Nov 4, 2020, 10:11 AM IST

Updated : Nov 4, 2020, 11:14 AM IST

అమెరికా ప్రతినిధుల సభకు భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. వీరితోపాటు అమీబిరా, రో ఖన్నా, ప్రమీలా జయరాజ్​ మరోసారి గెలుపు బరిలో ఉన్నారు.

US-ELECTION-KRISHNAMOORTHI
రాజా కృష్ణమూర్తి

భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. 71 శాతం ఓట్లు కైవసం చేసుకుని ప్రత్యర్థి ప్రెస్టన్ నెల్సన్​పై విజయం సాధించారు.

దిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి.. 2016లో ప్రతినిధుల సభకు మొదటిసారి ఎన్నికయ్యారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు.

వాషింగ్టన్​ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్​ మూడోసారి విజయం సాధించారు.

కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదోసారి గెలుపుపై అమీబిరా ఆశలు పెట్టుకున్నారు. మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా మూడోసారి గెలిచేందుకు ఉవ్విల్లూరుతున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్-బైడెన్​ భవితవ్యం నిర్ణయించే రాష్ట్రాలు ఇవే..

భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆయన.. 71 శాతం ఓట్లు కైవసం చేసుకుని ప్రత్యర్థి ప్రెస్టన్ నెల్సన్​పై విజయం సాధించారు.

దిల్లీలో జన్మించిన కృష్ణమూర్తి.. 2016లో ప్రతినిధుల సభకు మొదటిసారి ఎన్నికయ్యారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు.

వాషింగ్టన్​ రాష్ట్రం నుంచి ప్రమీలా జయపాల్​ మూడోసారి విజయం సాధించారు.

కాలిఫోర్నియా నుంచి వరుసగా ఐదోసారి గెలుపుపై అమీబిరా ఆశలు పెట్టుకున్నారు. మరో భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా కూడా మూడోసారి గెలిచేందుకు ఉవ్విల్లూరుతున్నారు.

ఇదీ చూడండి: ట్రంప్-బైడెన్​ భవితవ్యం నిర్ణయించే రాష్ట్రాలు ఇవే..

Last Updated : Nov 4, 2020, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.