ETV Bharat / international

మందుపాతర పేలి ముగ్గురు మృతి

author img

By

Published : Jun 10, 2021, 1:38 AM IST

కెన్యాలో రోడ్డుపై మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Roadside blast
మందుపాతర

కెన్యా సరిహద్దుకు సమీపంలోని మందేరా ప్రాంతంలో మందుపాతర(ఐఈడీ) పేలి ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మందేరా సిటీవైపు వెళ్తున్న ఓ వాహనం.. మందుపాతరను దాటడం వల్ల పేలుడు సంభవించినట్లు మందేరా అధికారి ఎడా మహమ్మద్ తెలిపారు.

ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

కెన్యా సరిహద్దుకు సమీపంలోని మందేరా ప్రాంతంలో మందుపాతర(ఐఈడీ) పేలి ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మందేరా సిటీవైపు వెళ్తున్న ఓ వాహనం.. మందుపాతరను దాటడం వల్ల పేలుడు సంభవించినట్లు మందేరా అధికారి ఎడా మహమ్మద్ తెలిపారు.

ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : కుటుంబంపై ట్రక్కుతో దాడి- నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.