నైజీరియా, ఓసన్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు- బస్సు ఢీ కొని 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: స్టేడియం వద్ద షూటౌట్- మ్యాచ్ రద్దు