ETV Bharat / international

ఘోర రోడ్డు ప్రమాదం- 21మంది చిన్నారులు మృతి

author img

By

Published : Oct 31, 2020, 5:37 AM IST

నైజీరియాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది చిన్నారులు మృతి చెందారు. ఓ ట్రక్కు అదుపు తప్పి స్కూలు బస్సు పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు ముహమ్మద్​ బుహారీ విచారం వ్యక్తం చేశారు.

'Gruesome' crash kills 21, mostly young children, in Nigeria
ఘోర రోడ్డు ప్రమాదం- 21మంది చిన్నారులు మృతి

నైజీరియా ఎనుగు రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి స్కూలు బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన 21 మంది చిన్నారులు మరణించారు. దీనిపై దేశ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

బ్రేకులు విఫలమవడం వల్ల ట్రక్కు అదుపు తప్పి.. 61 మంది చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మృతి చెందిన వారందరూ... నర్సరీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అధికారులు గుర్తించారు. మరణించినవారిలో ఓ ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం.. 12 మంది మృతి

నైజీరియా ఎనుగు రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపు తప్పి స్కూలు బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన 21 మంది చిన్నారులు మరణించారు. దీనిపై దేశ అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

బ్రేకులు విఫలమవడం వల్ల ట్రక్కు అదుపు తప్పి.. 61 మంది చిన్నారులు ప్రయాణిస్తున్న బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మృతి చెందిన వారందరూ... నర్సరీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అధికారులు గుర్తించారు. మరణించినవారిలో ఓ ఉపాధ్యాయుడు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం.. 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.