ETV Bharat / elections

సార్వత్రిక ప్రచారం సమాప్తం- 19న తుది దశ

author img

By

Published : May 17, 2019, 5:03 PM IST

Updated : May 17, 2019, 5:25 PM IST

సార్వత్రిక సమరం తుది దశకు చేరుకుంది. మే 19న చివరి విడత పోలింగ్ జరగనున్న​ నియోజకవర్గాల్లో నేటితో ప్రచారానికి తెరపడింది. 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 లోక్​సభ స్థానాలకు ఆదివారం ఓటింగ్ జరగనుంది.

ఏడో దశ
ఏడో విడతకు ముగిసిన ప్రచారం

సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. ఏడో విడత పోలింగ్​తో ఫలితాలు మినహా ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లే. ఆదివారం 59 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరగనుంది. మొత్తం 10 కోట్ల 10లక్షల మంది ఓటర్లు 918 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.

ఏడో విడత వివరాలు
ఏడో విడత వివరాలు

బంగాల్​లోని 9 నియోజకవర్గాల పరిధిలో 20 గంటల ముందుగానే ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది.

ఏడో విడత వివరాలు
ఏడో విడత వివరాలు

పటిష్ఠ భద్రత

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బంగాల్​లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం.

ఇదీ చూడండి: భారత్​ భేరి: ప్రజలు కాదు... 'పొత్తులే' నిర్ణేతలు!

ఏడో విడతకు ముగిసిన ప్రచారం

సార్వత్రిక సమరం చివరి అంకానికి చేరుకుంది. ఏడో విడత పోలింగ్​తో ఫలితాలు మినహా ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లే. ఆదివారం 59 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరగనుంది. మొత్తం 10 కోట్ల 10లక్షల మంది ఓటర్లు 918 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.

ఏడో విడత వివరాలు
ఏడో విడత వివరాలు

బంగాల్​లోని 9 నియోజకవర్గాల పరిధిలో 20 గంటల ముందుగానే ప్రచారంపై ఈసీ నిషేధం విధించింది.

ఏడో విడత వివరాలు
ఏడో విడత వివరాలు

పటిష్ఠ భద్రత

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బంగాల్​లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం.

ఇదీ చూడండి: భారత్​ భేరి: ప్రజలు కాదు... 'పొత్తులే' నిర్ణేతలు!

New Delhi, May 16 (ANI): While speaking to ANI, over the issue of violence in West Bengal and credibility of Election Commission, CPI National Secretary D Raja said, "The left parties continue to be critical of the functions of the Election Commission. There are several complaints made against PM and Amit Shah about how they are violating Model Code of Conduct, but EC remains soft against them. Election Commission is not acting like a constitutional body not it s credibility stands shattered."
Last Updated : May 17, 2019, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.