ETV Bharat / crime

ఆయిల్​ ట్యాంకర్​ను ఢీ కొట్టిన బైక్​.. ఇద్దరు మృతి - రామాజంనేయపురంలో ఆయిల్ ట్యాంకర్​ను ఢీకొట్టిన ద్విచక్రవాహనం

ద్విచక్రవాహనంపై వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్​ను ఢీకొట్టి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఏపీలోని కడప శివారు రామాంజనేయపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో.. మస్తాన్, శ్రీకాంత్ అనే వడ్రంగు​లు దుర్మరణం పాలయ్యారు.

road accident at kadapa
కడపలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Mar 1, 2021, 10:28 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప శివారు రామాంజనేయపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. వడ్రంగి పనిచేసే మస్తాన్, శ్రీకాంత్​ ద్విచక్రవాహనంపై సిద్ధవటం వైపు వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్​ను ఢీకొట్టారు.

మద్యం సేవించి వస్తున్న వ్యక్తిని తప్పించబోయి వారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలమంతా తీవ్ర రక్తస్రావమైంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్​లోని కడప శివారు రామాంజనేయపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. వడ్రంగి పనిచేసే మస్తాన్, శ్రీకాంత్​ ద్విచక్రవాహనంపై సిద్ధవటం వైపు వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్​ను ఢీకొట్టారు.

మద్యం సేవించి వస్తున్న వ్యక్తిని తప్పించబోయి వారు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలమంతా తీవ్ర రక్తస్రావమైంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అటవీప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.