ETV Bharat / crime

విషాదం: ఒక్కరోజు తేడాతో తండ్రీకొడుకులు మృతి

author img

By

Published : Apr 21, 2021, 10:54 PM IST

ఏపీ కడప నగరంలో ఓ జర్నలిస్టు కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు కరోనాతో మృతి చెందారు. కేవలం ఒక్కరోజు తేడాతో ఇలా జరగడం అందరినీ కలచివేస్తోంది.

covid death
తండ్రీకొడుకులు మృతి

ఏపీ కడపలో ఓ జర్నలిస్టు కుటుంబాన్ని కరోనా కబళించింది. కరోనాతో నిన్న ఆ పాత్రికేయుడు చనిపోగా.. నేడు ఆయన తండ్రీ మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కనీసం చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామంటూ.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఏపీ కడపలో ఓ జర్నలిస్టు కుటుంబాన్ని కరోనా కబళించింది. కరోనాతో నిన్న ఆ పాత్రికేయుడు చనిపోగా.. నేడు ఆయన తండ్రీ మరణించడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. కనీసం చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయామంటూ.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చదవండి: పోలీసులనే అవాక్కయ్యేలా చేసిన ఫిర్యాదు.. ఏంటంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.