ETV Bharat / crime

నడిరోడ్డుపై దగ్ధమైన బొగ్గులారీ - రంగారెడ్డి జిల్లాలో బొగ్గు లారీలో అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు సమీపంలో ఓ బొగ్గు లారీ అగ్నికి ఆహుతైంది. బొగ్గు లోడుతో వెళ్తున్న వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

నడిరోడ్డుపై దగ్ధమైన బొగ్గులారీ
నడిరోడ్డుపై దగ్ధమైన బొగ్గులారీ
author img

By

Published : Mar 3, 2021, 12:50 PM IST

బొగ్గులోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు సమీపంలో జరిగింది. ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల నుంచి లారీ డ్రైవర్​ సురక్షితంగా బయటపడ్డాడు.

నడిరోడ్డుపై దగ్ధమైన బొగ్గులారీ

ఇదీ చూడండి: కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి

బొగ్గులోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం గేటు సమీపంలో జరిగింది. ప్రమాదంలో లారీ పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల నుంచి లారీ డ్రైవర్​ సురక్షితంగా బయటపడ్డాడు.

నడిరోడ్డుపై దగ్ధమైన బొగ్గులారీ

ఇదీ చూడండి: కర్రలతో దాడి చేసుకున్న ఇరువర్గాలు... ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.