ETV Bharat / crime

లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. ముగ్గురు మృతి

author img

By

Published : Feb 12, 2021, 10:54 PM IST

ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ఆరోగ్యవరం రహదారి మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు స్థానిక నీరుగొట్టుపల్లెలోని మాయాబజార్ కాలనీకి చెందిన యువకులుగా పోలీసులు భావిస్తున్నారు.

accident 3 dead
accident 3 dead

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ఆరోగ్యవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. మృతులను స్థానిక నీరుగొట్టుపల్లెలోని మాయాబజార్ కాలనీకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. వారిలో ఇద్దరిని ధనుష్, మనోజ్​గా గుర్తించారు.

గుర్రంకొండ మండలం తరిగొండ వద్ద వివాహానికి హాజరవ్వడానికి వెళ్తూ.. బాధితులు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్యవరం సమీపంలోని రహదారి మలుపు వద్ద.. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనంతో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఘాట్‌రోడ్డులో పర్యటకుల బస్సు బోల్తా.. నలుగురు మృతి

ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ఆరోగ్యవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. మృతులను స్థానిక నీరుగొట్టుపల్లెలోని మాయాబజార్ కాలనీకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. వారిలో ఇద్దరిని ధనుష్, మనోజ్​గా గుర్తించారు.

గుర్రంకొండ మండలం తరిగొండ వద్ద వివాహానికి హాజరవ్వడానికి వెళ్తూ.. బాధితులు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్యవరం సమీపంలోని రహదారి మలుపు వద్ద.. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనంతో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఘాట్‌రోడ్డులో పర్యటకుల బస్సు బోల్తా.. నలుగురు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.