ETV Bharat / crime

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. తండ్రి, కుమార్తె మృతి

author img

By

Published : Mar 30, 2021, 8:24 AM IST

ఏపీలోని కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి.

bike hits lorry, accident in ap
లారీని ఢీకొట్టిన బైక్, ఏపీ రోడ్డు ప్రమాదం

ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. భార్య, మరో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రయాణిస్తున్నారు. బాధితులు నాగాయలంక వాసులుగా పోలీసులు గుర్తించారు.

ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. భార్య, మరో కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై దంపతులతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రయాణిస్తున్నారు. బాధితులు నాగాయలంక వాసులుగా పోలీసులు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.