మెదక్ జిల్లా మనోహరబాద్ మండల పరిధిలోని పోతారం గ్రామంలో కరోనాతో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఇవాళ మరణించాడు.
మృతుడి స్వగ్రామం పోతారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల నిర్వహణకు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల జేసీబీ సహాయంతో గుంతలో పూడ్చి పెట్టారు.