ETV Bharat / crime

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద బస్సు బోల్తా.. 8 మంది మృతి!

author img

By

Published : Mar 19, 2022, 10:12 AM IST

Updated : Mar 19, 2022, 10:51 AM IST

private bus accident at Andhra-Karnataka border
private bus accident at Andhra-Karnataka border

10:10 March 19

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా.. 8 మంది మృతి..!

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా.. 8 మంది మృతి..!

Bus Accident in Karnataka: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతినట్టు సమాచారం. కర్ణాటకలోని పావగడ పవలహళ్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సాయంతో.. క్షతగాత్రులను పావగడలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా.. బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

10:10 March 19

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా.. 8 మంది మృతి..!

ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ప్రైవేటు బస్సు బోల్తా.. 8 మంది మృతి..!

Bus Accident in Karnataka: ఆంధ్రా-కర్ణాటక సరిహద్దు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతినట్టు సమాచారం. కర్ణాటకలోని పావగడ పవలహళ్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సాయంతో.. క్షతగాత్రులను పావగడలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. వై.ఎన్‌.హొసకోట నుంచి పావగడకు వెళ్తుండగా.. బస్సు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:

Last Updated : Mar 19, 2022, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.