ETV Bharat / crime

ఎంపీ సంతోశ్​ కుమార్ పేరుతో రెండు లక్షల టోకరా.. ట్విట్టర్​లో ఫిర్యాదు - ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు ఇప్పిస్తామని టోకరా

రాజ్యసభ సభ్యుడు సంతోశ్​ కుమార్ పేరుతో ఓ వ్యక్తి రెండు లక్షల రూపాయల మోసానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు ఇప్పిస్తానని నమ్మించినట్లు నజీర్​ అనే వ్యక్తి ఎంపీకి ట్వీట్​ చేశారు.

one person cheated a cancer patient two lakhs money with the name of mp santhosh kumar
ఎంపీ పేరుతో రెండు లక్షలకు టోకరా.. ట్విట్టర్​లో ఫిర్యాదు
author img

By

Published : Feb 22, 2021, 10:26 PM IST

ఎంపీ పేరుతో మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​లో జరిగింది. రాజ్యసభ సభ్యుడు సంతోశ్​ కుమార్ పేరు చెప్పి క్యాన్సర్ రోగి నుంచి రూ.2 లక్షల రూపాయలు మోసం చేశారని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సొమ్ము ఇప్పిస్తానని అలీ ఖాద్రి అనే వ్యక్తి మోసగించినట్లు ఎంపీకి నజీర్ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన సంతోశ్​ కుమార్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్​ను కోరారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 700 కిలోమీటటర్లు.. 800 సీసీ కెమెరాలు.. కిడ్నాప్​ కథ సుఖాంతం

ఎంపీ పేరుతో మోసానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​లో జరిగింది. రాజ్యసభ సభ్యుడు సంతోశ్​ కుమార్ పేరు చెప్పి క్యాన్సర్ రోగి నుంచి రూ.2 లక్షల రూపాయలు మోసం చేశారని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సొమ్ము ఇప్పిస్తానని అలీ ఖాద్రి అనే వ్యక్తి మోసగించినట్లు ఎంపీకి నజీర్ ట్వీట్ చేశాడు.

దీనిపై స్పందించిన సంతోశ్​ కుమార్ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్​ను కోరారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 700 కిలోమీటటర్లు.. 800 సీసీ కెమెరాలు.. కిడ్నాప్​ కథ సుఖాంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.