ETV Bharat / crime

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్‌ - Latest news in Telangana

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్‌
ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్‌
author img

By

Published : Feb 13, 2021, 1:24 PM IST

Updated : Feb 13, 2021, 2:16 PM IST

13:21 February 13

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్‌

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్తున్నారని కుటుంబ సభ్యులకు మహిళ ఫోన్‌ చేసి చెప్పింది. ప్రభుత్వాసుపత్రి నుంచి వెళ్తుంటే అపహరించారని వెల్లడించింది. 

సమాచారం తెలిపిన తర్వాత మహిళ ఫోన్‌  స్విచ్‌ ఆఫ్‌ అయింది. అపహరణ విషయంపై పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. సీఐ లింగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లీకుమారుడు అపహరణపై కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.  

13:21 February 13

ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్‌

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద తల్లి, కుమారుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్తున్నారని కుటుంబ సభ్యులకు మహిళ ఫోన్‌ చేసి చెప్పింది. ప్రభుత్వాసుపత్రి నుంచి వెళ్తుంటే అపహరించారని వెల్లడించింది. 

సమాచారం తెలిపిన తర్వాత మహిళ ఫోన్‌  స్విచ్‌ ఆఫ్‌ అయింది. అపహరణ విషయంపై పోలీసులకు కుటుంబసభ్యుల ఫిర్యాదు చేశారు. సీఐ లింగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లీకుమారుడు అపహరణపై కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.  

Last Updated : Feb 13, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.