ETV Bharat / crime

హోటల్ యజమానురాలిపై కత్తితో దాడి..

author img

By

Published : Apr 15, 2021, 9:03 AM IST

ఏపీ ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఓ మహిళపై రాజు అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కత్తితో హోటల్ యజమానురాలు రమణమ్మ గొంతు కోసి పరారయ్యాడు. బాధితురాలిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

attack
హోటల్ యజమానురాలిపై కత్తితో దాడి..

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలోని రాయవరంలో మహిళపై హత్యాయత్నం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ వద్ద బుధవారం అర్ధరాత్రి రాజు అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

'హోటల్ యజమానిపై'

హోటల్ యజమానురాలు రమణమ్మపై నిందితుడు రాజు కత్తితో గొంతుపై దాడికి యత్నించగా బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలోని రాయవరంలో మహిళపై హత్యాయత్నం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ వద్ద బుధవారం అర్ధరాత్రి రాజు అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

'హోటల్ యజమానిపై'

హోటల్ యజమానురాలు రమణమ్మపై నిందితుడు రాజు కత్తితో గొంతుపై దాడికి యత్నించగా బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.