ETV Bharat / crime

పోచారం జలాశయంలో గుర్తుతెలియని మృతదేహం.. ఏమై ఉంటుంది? - Kamareddy district latest news

కామారెడ్డి జిల్లా పోచారం జలాశయంలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. సుమారు 30 నుంచి 40 ఏళ్లుంటాయని పోలీసులు తెలిపారు. నాగిరెడ్డిపేట స్టేషన్‌లో సంప్రదించాలని వెల్లడించారు.

An unidentified body was found in Pocharam reservoir
పోచారం జలాశయంలో గుర్తుతెలియని మృతదేహం
author img

By

Published : Feb 21, 2021, 9:19 AM IST

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయంలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభించింది. సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండి గోధుమ రంగు చొక్క, నీలిరంగు జీన్స్ పాయింటు వేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

ఆచూకీ తెలిసిన వారు నాగిరెడ్డిపేట స్టేషన్‌లో సంప్రదించాల్సిందిగా ఎస్సై రాజయ్య తెలిపారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం జలాశయంలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభించింది. సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండి గోధుమ రంగు చొక్క, నీలిరంగు జీన్స్ పాయింటు వేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.

ఆచూకీ తెలిసిన వారు నాగిరెడ్డిపేట స్టేషన్‌లో సంప్రదించాల్సిందిగా ఎస్సై రాజయ్య తెలిపారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: పోలీసుల మానవత్వం... మతిస్థిమితం లేని యువకునికి ఆశ్రయం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.